పోడు భూముల పై గ్రామ సభ
మహ ముత్తారం సెప్టెంబర్30( ప్రజా జ్యోతి)./...మహాముత్తారo మండలo ములుగుపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారంనాడు పోడు భూములకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో బోగ్గులపల్లి మరియు ములుగుపల్లి రైతుల కు పోడు భూముల పై అవగాహన కల్పించారు.