మద్దిరాల మండల్

నూతన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమం l

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 10:09

సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతిమద్దిరాల మండలం: తుంగతుర్తి శాసనసభ్యులు  lగాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశానుసారంమద్దిరాల గ్రామంలో  నూతన పింఛన్ లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేసిన సూర్యాపేట జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ఎస్సే రజాక్ గారు .ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీమతి &శ్రీ  ఇంతియాజ్ రజాక్, ఉప సర్పంచ్ మల్లాల నరయ్య ,వార్డు సభ్యులు చామకూరి లక్ష్మమ్మ మల్లయ్య, సూర అప్పరాములు, రాంపాక నాగరాజు, గ్రామ తెరాసలో టిఆర్ఎస్ సెల్విపార్టీ అధ్యక్షులు  వడ్డాణం మధుసూదన్, యల్లు శివ్వారెడ్డి, కొలగాని వెంకన్న, శేరి వీరా రెడ్డి, దామోదర్ రెడ్డి, వల్లపు రమేష్, రాం

మద్దిరాల గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:05

సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండలం..//...సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం లోని మద్దిరాల గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వార్త అనిత కృష్ణమూర్తి మరియు మద్దిరాల మండల అధ్యక్షుడు ముక్కాల ఆవిలమల్లు ఆధ్వర్యంలో ఈ గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది మద్దిరాల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా నలమాస ఉపేందర్ గౌడ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గా భీమన బోయిన లింగమల్లు మరియు ఉపాధ్యక్షులుగా మందుల ఎంకన్న. పోలీసుల ఉపేందర్ ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శి లుగా నాగలి నాగరాజు.

తహసిల్దర్ కార్యాలయంలోఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 15:05

సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి)మద్దిరాల మండలం.///.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలో సోమవారం సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల పరిధిలోని  తాసిల్దార్ కార్యాలయంలో  చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా తాసిల్దార్ అమిన్ సింగ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో చాకలి ఐలమ్మ చేసిన  సేవలు మరువలేని కొనియారు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిటి బాలరాజ్, లింగరాజు అఖిల్ భూతం వెంకన్న ( చలం) తదితరులు పాల్గొన్నారు

మద్దిరాల మండల నూతన ఆర్యవైశ్య మండల కమిటీ ఎన్నిక

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 11:23

మద్దిరాల మండలంసెప్టెంబర్ 4 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండల కేంద్రంలో ఆదివారం రోజు ఆర్యవైశ్య మండల కమిటీని జిల్లా అధ్యక్షుడు మాశేట్టి అనంతరాములు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది. మద్దిరాల మండల ఆర్యవైశ్య అధ్యక్షునిగా బ్రహ్మదేవర శ్రీనివాసు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహంకాళి వెంకటేశ్వర్లు  మా ఎన్నిక సహకరించిన మండల ఆర్యవైశ్య సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 14:33

మద్దిరాల మండలం
సెప్టెంబర్ 1 (ప్రజా జ్యోతి)

మద్దిరాల మండలంలోని పోలుమల్ల గ్రామంలో ఈరోజు రైతులకు వరి సాగులో తడిపడి విధానం గురించి జిల్లా మేనేజర్ ఎండి జీ సాన్ గారు వివరించడం జరిగింది. ఈ విధానంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడం వల్ల వ్యవసాయంలో నీటి సమర్థ యజమాన్య పద్ధతులను పాటించడం ఎంతో అవసరం ఉంది.