యాదాద్రి భువనగిరి

తుర్కపల్లి మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 11:23

యాదాద్రి ,అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి),.,,,తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గట్టు కిష్టయ్య బాలమణి ట్రస్టు సౌజన్యంతో బతుకమ్మ సంబరాలను టిఆర్ఎస్ యువనేత గట్టు ఫౌండేషన్ చైర్మన్ గట్టు తేజశ్రీ నిఖిల్  బతుకమ్మ సంబరాలు నిర్వహించి మొదటి బహుమతి 5116 రెండవ బహుమతి4116 మూడో బహుమతి 3116 నాలుగో బహుమతి 2116 ఐదో బహుమతి 1 116 ఆరో బహుమతి  రూపాయలు1116 పాటలు పాడిన వారికి మొదటి బహుమతి 2116 రెండవ బహుమతి 1116 మూడవ బహుమతి  1116 రూపాయల బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు  పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, సర్పంచ్ కల్లూరి ప్రభాకర్

తుర్కపల్లి మండలంలో బీజేపీలోకి భారీ చేరికలు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:17

యాదాద్రి,తుర్కపల్లి 30 (ప్రజా జ్యోతి),./  తుర్కపల్లి మండలం మాధపూర్, చిన్నలక్ష్మపూర్, వాసాలమర్రి, జగ్యతండా గ్రామలనుండి గట్టు శ్రీకాంత్ ఆద్వర్యంలో శుక్రవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బుడిద బిక్షమయ్య గౌడ్  సమక్యంలో ఆయన నివాసంలో భారీగా బిజెపి పార్టీలోకి చేరారు

మదర్ డైరీ చైర్మన్ ను సన్మానించిన తుర్కపల్లి మండల నాయకులు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:15

యాదాద్రి, తుర్కపల్లి30 (ప్రజా జ్యోతి)./,తుర్కపల్లి మండల టిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ ,రంగారెడ్డి జిల్లాల
 మదర్ డైరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డిని కలిసి శాలువాతో సన్మానించారు .ఈ కార్యక్రమంలో భూక్య రవీందర్ నాయక్,గట్టు తేజస్వి నిఖిల్, మాజీ సర్పంచ్ హరినాయక్,కోడూరి కొమరయ్య, భాస్కర్ నాయక్, ఉపసర్పంచ్ సీతరాజు, పగిడిపల్లి నరేష్ భూసాని వెంకటేష్, పీ ఎసిఎస్ డైరెక్టర్ భూక్య నర్సింహులు తదితరులు పాల్గొన్నారు

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా కేంద్రం పై ఒత్తిడి తేవాలి:ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి అశోక్

Submitted by Sukka.ganesh on Wed, 28/09/2022 - 10:08

యాదాద్రి సెప్టెంబర్ 27 (ప్రజాజ్యోతి న్యూస్):  భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్రాలు కృషి చేయాలని ఓ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాల (93వ వారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు కు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై లేకపోవడం విచారకరం అని ఆయన అన్నారు.

పిలుపు సంస్థ ద్వారా ఒంటరి మహిళకు ఫ్లోర్ మిల్ సహకారం

Submitted by P.mahender on Sat, 24/09/2022 - 12:06

u, సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి)  తుర్కపల్లి మండలంలోని పిలుపు సంస్థ ద్వారా ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పించాలని ఉద్దేశంతో తిరుమలపురం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ తగరం సువర్ణ గారికి పిలుపు సంస్థ  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి& తిరుమలపురం మాజి సర్పంచ్  ఐనాలచైతన్య గార్ల చేతుల మీదుగా 25000 వేల  రూపాయల విలువగల ఫ్లోర్ మిల్(పిండి గిర్ని) ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమలాపురం గ్రామ ఉపసర్పంచ్ సముద్రాల వెంకటేష్ వార్డు మెంబర్ దొనకల రేణుక పిలుపు సంస్థ సిబ్బంది మహిపాల్ ,కర్ణాకర్ గణేష్ మరియు రైతు సంఘము సభ్యులు పాల్గొన్నారు..

శ్రద్ధాంజలి ఘటించిన బొక్క జైపాల్ రెడ్డి, రాచమల్ల శ్రీనివాసులు

Submitted by krishna swamy on Sat, 24/09/2022 - 12:01

బిబినగర్, సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి)..///. బీబీనగర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో భువనగరి  వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సురకంటి సుధాకర్ రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. శుక్రవారం రోజు దశ దిశ కర్మ కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన  బీబీనగర్ మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి టీఆరెస్ మండల పార్టీ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసులు పిఏసిఎస్ బీబీనగర్ డైరెక్టర్ సురకంటి బాల్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా ను ఉపయోగించాలి

Submitted by P.mahender on Thu, 22/09/2022 - 14:09

ప్రజా జ్యోతి ,యాదాద్రి,21   సెప్టెంబర్.././   సోషల్ మీడియాను యువజన, విద్యార్థి విభాగాలు , ఉపయోగించుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్  రాష్ట్ర వైస్ చైర్మన్, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి లు అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం  మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యువజన విద్యార్థి విభాగ సోషల్  మీడియా పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

వాసాలమర్రి పాఠశాల విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చేయూత

Submitted by P.mahender on Tue, 20/09/2022 - 17:41

ప్రజా జ్యోతి,యాదాద్రి జిల్లా ,సెప్టెంబర్20.../  కస్తూరి ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాసాలమర్రి ని ఎనిమిది లక్షల సొంత నిధులతో సివిల్ వర్క్,విద్యుదీకరణ, ప్లంబింగ్ వర్క్, గ్రీన్ బోర్డులు ఫ్యాన్సీ ట్యూబ్ లైట్స్ సదుపాయాలు కల్పించి పాఠశాల మోడల్ పాఠశాలగా మౌలిక వసతులను కల్పించిన  శ్రీ చరణ్ గారు నిజంగా అభినందనీయం జిల్లా విద్యాశాఖ అధికారి సి.నారాయణరెడ్డి అన్నారు.