తాండూరు

జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజ్ గౌడ్

Submitted by kosgi narsimulu on Mon, 03/10/2022 - 15:45
  • - గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తా..
  • - తాండూరు నియోజకవర్గాన్ని  అభివృద్ధి  పథంలో నిలుపుతున్న ఎమ్మెల్యే
  • - ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి..
  • - వెయ్యి మందికి ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించారు..
  • - అనేకమంది యువకులు ఎమ్మెల్యే వెంటా నడుస్తున్నారు..
  • - నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యెవారికి కావలసిన పుస్తకాలు సమకూరుస్తాం..

తాండూరు అక్టోబర్ 3 ప్రజా జ్యోతి:-  జిల్లా ప్రజలందరికీ   వికారాబాద్ జిల్లా  గ్రంధాలయ

మాయ మాటలతో రూ 7500 దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తి..

Submitted by kosgi narsimulu on Mon, 03/10/2022 - 14:34

- సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్న బ్యాంకు అధికారులు పోలీసులు

సంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అమృత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

Submitted by kosgi narsimulu on Fri, 30/09/2022 - 16:48

తాండూరు సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి:-   తాండూర్ మండలం సంకిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ అమృత్ రెడ్డి  మాతృమూర్తి పట్లోళ్ళ రాధమ్మ  అనారోగ్యంతో గురువారం నాడు మృతిచెందారు.  విషయం  తెలుసుకొన్న  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం నాడు తాండూరు మండలం సంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అమృత్ రెడ్డి  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జిల్లా ఆసుపత్రిలో నీటి సౌకర్యం నిల్.. -రోగుల సహాయకులు నీటి కోసం పరుగులు..

Submitted by kosgi narsimulu on Fri, 30/09/2022 - 14:22

తాండూరు సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి :-   తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో వైద్యం కోసం  చేరిన రోగులకు సహాయకులుగా ఉన్న వారు నీళ్ళ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో చేరిన రోగుల సహాయకులు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చడానికి నీళ్ళు తీసుక రావడం కోసం  సుదూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి  నెలకొంది. ఆసుపత్రి పరిసరాలలో  నీటి కుళాయి లేక పోవడంతో  కొందరు డబ్బు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడ అందించలేని దుస్థితి నెలకొందని చెప్పాలి.

టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా రాకేష్ గౌడ్..

Submitted by kosgi narsimulu on Wed, 28/09/2022 - 11:00

- నియమక పత్రాన్ని అందజేసిన తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బ‌తుకమ్మ సంబరాలు

Submitted by kosgi narsimulu on Wed, 28/09/2022 - 10:58

– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 
– సింధు డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలు

భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి అవమానాలు ఎందుకు..!

Submitted by kosgi narsimulu on Wed, 28/09/2022 - 10:56

- అవగాహన లోపంతోనే ఇలా జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన టిడిపి నాయకుడు శ్రీనివాస్

తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ...

Submitted by kosgi narsimulu on Wed, 28/09/2022 - 10:54

-వికారాబాద్ జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజు గౌడ్ కు ఘన సన్మానం..
బీసీలు రాజకీయంగా మరింత ముందుకు రావాలి జాతీయ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజకుమార్

జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు మధులతకు ఘన సన్మానం..

Submitted by kosgi narsimulu on Tue, 27/09/2022 - 15:25

- సంఘంలో మహిళల పాత్ర కీలకమైనది జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్ కుమార్