నేరేడుచర్ల

లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలోపాక్షిక అంధత్వం గల వారికి ఆర్థిక సహాయం

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 15:34

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి):  గాంధీ జయంతి సందర్భంగా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో  ఆదివారం లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలోగ్రామానికి చెందిన చెవిటి మూగ మరియు పాక్షికంధత్వం గల దంపతులు విజయరాజు మరియు గంగమ్మ వారి కుమారులకు 10 వేల రూపాయల విలువ గలిగిన బియ్యము మరియు నిత్యవసర సరుకులు మరియు కొత్త బట్టలు, పిల్లలకు నోటు పుస్తకములు మరియు మాజీ క్లబ్ అధ్యక్షులు పోరెడ్డి  శ్రీరామ్ రెడ్డి 2000 రూపాయల నగదును ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ మనోజ్ కుమార్, సందీప్ రెడ్డి , లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యడవెల్లి సత్యనారాయణ , సెక్రటరీ చెల్లా ప్రభాకర్ రెడ్డి' మాజీ క

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఎన్నిక అధ్యక్షుడుగా షేక్ జాని,కార్యదర్శిగా బుర్రి వెంకటేశ్వర్లు

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 15:32

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి):  నేరేడుచర్ల మున్సిపాలిటీ నందు ఆదివారం కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నేరేడుచర్ల పురపాలక సంఘ ఉద్యోగుల యూనియన్ ఎన్నుకోవటం జరిగినది. యూనియన్ అధ్యక్షుడుగా షేక్ జాని, కార్యదర్శిగా బుర్రి వెంకటేశ్వర్లు ,కోశాధికారిగా కాసాని శ్రీకాంత్ ను ఏకగ్రీవంగాఎన్నుకోవటంజరిగినది.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

ఘనంగా మహాత్మా గాంధీజీ జయంతి

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 15:29

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి):  నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ చల్లాశ్రీలతరెడ్డి జాతి పిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ఎడవెల్లి అశోక్ రెడ్డి,కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరలు పాల్గొన్నారు

అక్రమంగా నిల్వ చేసిన 46 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 15:23

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి):  నేరేడు చర్ల మండలం బరుగుల తండా గ్రామంలో అక్రమంగా నిలవచేసిన 46 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్న నేరేడు చర్ల మండల ఎస్ ఐ నవీన్ కుమార్. ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపినవివరాలప్రకారం బూర్గుల తండా గ్రామానికి చెందిన మాలోత్ సుజాత భాయ్ అనే మహిళ నేరేడుచర్ల లోని ఆటో నగర్ ల్లో నివసిస్తూ కిరాణా షాపు నడుపుచున్నది . ఈమె స్వల్ప కాలంలో అక్రమంగా అధిక డబ్బులు సంపాదించాలని దురా ఆలోచనతో రేషన్ బియ్యాన్ని  ప్రజల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మాలని ఇంట్లో నిల్వ చేసుకొంది.

ఎంబిబిఎస్ విద్యార్థికి పదివేల ఆర్థిక సహాయం

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 15:00

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి):  గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీకి చెందిన తుమ్మకొమ్మ శివ కు ఉస్మానియా వైద్య కళాశాలలో  ఎంబిబిఎస్ సీటు రాగా నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితిని అతని కుటుంబం సభ్యులు  నేరేడు చర్ల మండలానికి చెందిన క్రాంతినికేతన్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు సుంకర క్రాంతి కుమార్ ను సంప్రదించగా తన పుట్టినరోజు సందర్భంగాఆదివారం శివకు తక్షణ సహాయంగా10000 ఆర్థిక సహాయం అందించారు.అనంతరం క్రాంతి మాట్లడుతూ శివకు విద్య అవసరాన్ని బట్టి  ముందు రోజుల్లో మా సంస్థ ద్వారా తమ వంతు సాకారం అందిస్తామని హామీ  ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  సభ్యులు సామాజిక కార్యకర్తలు జ

లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలోపాక్షిక అంధత్వం గల వారికి ఆర్థిక సహాయం

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 11:02

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి): గాంధీ జయంతి సందర్భంగా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో  ఆదివారం లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలోగ్రామానికి చెందిన చెవిటి మూగ మరియు పాక్షికంధత్వం గల దంపతులు విజయరాజు మరియు గంగమ్మ వారి కుమారులకు 10 వేల రూపాయల విలువ గలిగిన బియ్యము మరియు నిత్యవసర సరుకులు మరియు కొత్త బట్టలు, పిల్లలకు నోటు పుస్తకములు మరియు మాజీ క్లబ్ అధ్యక్షులు పోరెడ్డి  శ్రీరామ్ రెడ్డి 2000 రూపాయల నగదును ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ మనోజ్ కుమార్, సందీప్ రెడ్డి , లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యడవెల్లి సత్యనారాయణ , సెక్రటరీ చెల్లా ప్రభాకర్ రెడ్డి' మాజీ క్

పిడుగు పడి రెండు పాడి గేదేలు మృతి

Submitted by Paramesh on Sat, 01/10/2022 - 11:25

నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి):  నేరెడుచర్ల మండల పరిధిలోని భూర్గుల తండాలో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బురుగుల తండా కు చెందిన కేతావత్ జానికి రాములు తండ్రి గెమ్య అనే రైతుకు చెందిన రెండు గేదెలు పిడుగు పాటుకు  మృతి చెందడం జరిగింది.వీటి విలువ సుమారు 80000 వేల రూపాయలు కావడంతో ఆస్తి నష్టం జరిగిందని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు.ప్రమదశాత్తు జరిగిన నష్టానికి ప్రభుత్వ సహకారం అందించాలని వేడుకుంటున్నారు

నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలో కుక్కలు, పందుల బెడద నివారించాలి

Submitted by Paramesh on Fri, 30/09/2022 - 16:36

నెరేడుచర్ల ,సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి): నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలో కుక్కలు పందులు కోతులు విపరీతంగా పెరిగిపోయాయని పట్టణంలోని ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వెంటపడుతూ గాయాల పాలు చేస్తున్నాయని ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని పట్టణం నుండి తరిమి వేసేల చర్యలు చేపట్టాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నేరేడుచర్ల మున్సిపాలిటీ వర్క్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం సమర్పించిన సామాజిక కార్యకర్తలు.

కల్లూరు గ్రామంలో బతుకమ్మచీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న: జెట్పిటిసి నరసయ్య, తెరాస మండల పార్టి అధ్యక్షుడు సురేష్ బాబు

Submitted by Paramesh on Fri, 30/09/2022 - 13:33

నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి):  నేరేడుచర్ల మండల పరిధిలోని కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలొ శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేసిన జెట్పిటిసి రాపోలు నర్సయ్య తెరాస మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి

మహాలక్ష్మి దేవి అశ్వత్ నారాయణ స్వామివారి శాంతి కళ్యాణ వేడుకలో పాల్గొన్న: ఎమ్మెల్యే సైది రెడ్డీ

Submitted by Paramesh on Thu, 29/09/2022 - 16:52

నెరేడుచర్ల, సెప్టెంబర్29(ప్రజాజ్యోతి):  నేరేడుచర్ల శ్రీ విజయ దుర్గదేవాలయం శ్రీదేవి నవరాత్రులు నాలుగో రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి గురువారం శ్రీ నింబమహాలక్ష్మి దేవి అశ్వత్ నారాయణ స్వామివారి శాంతి కళ్యాణం మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం కొనతం గోపి రెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి సంధ్య దంపతులచే నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డివిచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. భక్తులు వేలాదిమందిగా అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు .