అనంతగిరి

డ్రంక్ అండ్ డ్రైవ్ అవగాహన సదస్సు

Submitted by sai teja on Sat, 01/10/2022 - 10:48

అనంతగిరి, సెప్టెంబర్30,ప్రజా జ్యోతి): మండల పరిధిలోని వసంతపురం గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అవగాహన సదస్సును పోలీసులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు తాగి ద్విచక్ర వాహనం నడపడం వల్ల అనే కారణాలకు దారితీస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమనికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Submitted by sai teja on Sat, 01/10/2022 - 10:37

 ప్రతి ఇంటికి  సంక్షేమ ఫలాలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
 
 అర్హులందరికీ ఆసరా పింఛన్లు

 ప్రతి పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం

 ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

Submitted by sai teja on Fri, 30/09/2022 - 11:29

అనంతగిరి,సెప్టెంబర్29,(ప్రజా జ్యోతి): మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆటపాటలతో, కోలాటాలతో, రకరకాల పూలతో, విద్యార్థులు మహిళలు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ...

మండల మహిళాసమాఖ్య జనరల్‌ బాడీ సమావేశం, బతుకమ్మ సంబరాలు

Submitted by sai teja on Wed, 28/09/2022 - 09:42

 అనంతగిరి సెప్టెంబర్27 ,ప్రజా జ్యోతి:  మండల మహిళాసమాఖ్య కార్యాలయం వెలుగు ఆఫీసునందు మండల మహిళా సమాఖ్య జనరల్‌ బాడీ సమావేశం నిర్వ హించడం జరిగింది .ఈ సంధర్భంగా మండల మహిళా సమాఖ్య ఏపీ యమ్ లక్ష్మీ మాట్లాడుతూ అన్ని గ్రామ సమాఖ్యల ఆడిటింగ్ పూర్తి అయినందున అన్ని గ్రామసమాఖ్యల ప్రగతి నివేదికలను వివరించడం జరిగింది అనంతరం బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిసి లు సత్యం లక్ష్మీ యేసు, మండల మహిళా సమాఖ్య కార్యదర్శి కందుల కృష్ణవేణీ, ఆఫరేటర్‌ నాగలక్ష్మీ, వీవోఏలు కొల్లు సుబ్బారావు ,రాధ ,శాంతి, భవానీ, ఉమా ,పార్వతి, శైలజ శ్రీను, ఉషారాణీ ,లక్ష్మి వెంకటేశ్వర్లు, మణిమాల జలీలా,

టెలికాం ఆపరేటర్ల ధర్నా

Submitted by sai teja on Wed, 28/09/2022 - 09:21

, సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి):  ఖమ్మం-కోదాడ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండల పరిధిలోని శాంతినగర్ గ్రామం వద్ద ప్లే ఓవర్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామీణప్రాంత ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన, కేబుల్ కంపెనీలు (బిఎస్ఎన్ఎల్ , ఎయిర్టెల్ ,రిలయన్స్, జియో, ఐడియా,) సంబంధించిన కేబుల్స్ ను తొలగించాలని రోడ్డు నిర్మాణం చేపడుతున్న అదాని కంపెనీ టీం సభ్యులు బెదిరిస్తున్నారని కేబుల్ ఆపరేటర్లు వాపోతున్నారు. గత 20 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నామని, ఇప్పటికిప్పుడు కేబుల్స్ తొలగించాలంటే ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు.

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

Submitted by sai teja on Wed, 28/09/2022 - 09:19

అనంతగిరి, సెప్టెంబర్27, (ప్రజా జ్యోతి).//..ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన  మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుందివాయిల సింగారం  గ్రామానికి చెందిన బుర్రా పుల్లయ్య వయస్సు (65) సం లు తన పొలానికి అదే గ్రామానికి చెందిన శేషగిరి తో  మందు పిచ్చికారి చేపిస్తుండగా సోమవారం రాత్రి కురిసిన బారి వర్షానికి పొలం పై నుండి వెళ్తున్నా కరెంట్ వైరు తెగి పొలంలో పడినది.అట్టి వైరు గమనించకుండా శేషగిరి  కాలుకు వైరు తగిలి కరెంట్ షాక్ కొట్టాగా, పక్కనే  ఉన్న బుర్రా పుల్లయ్య పరుగెత్తుకుంటూ శేషగిరి వద్దకు వెళ్ళగా, ప్రమాధవశాత్తు అట్టి వైరు  బుర్రా పుల్లయ్య

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు

Submitted by sai teja on Thu, 22/09/2022 - 13:11

అనంతగిరి, సెప్టెంబర్21, ప్రజా జ్యోతి:  మండల పరిధిలోని వెంకట్రామాపురం గ్రామంలో  అంగన్వాడీ టీచర్స్ లత,చంద్రకళ,లు గ్రామంలోని  మొదటి అంగన్ వాడి కేంద్రంలో సామూహిక  శ్రీమంతలు కార్యక్రమం ఘనంగా వారు జరిపించారు, ఈ విధంగా అందరికీ కలిపి సామూహిక శ్రీమంతం జరిపించడం చాలా సంతోషంగా ఉందని మధురానుభూతిని కలిగించదాని లబ్ధిదారులు అన్నారు, వారికి అంగన్ వాడి టీచర్స్ ఆశావర్కర్లు వారికి సూచనలు ఇవ్వడం జరిగింది,  ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ కొండపల్లి రాణి జాన్, ఐతన బోయిన రాధ, కొండపల్లి సువార్త, గ్రామ పెద్దలు పాల్గొన్నారని వారు తెలిపారు,

అనంతగిరి మండల కేంద్రంలోని శ్రీ సాయి మద్యం దుకాణంలో నకిలీ మద్యం కలకలం.

Submitted by sai teja on Mon, 19/09/2022 - 12:45

  మద్య దుకాణంలో సోదాలు
  నిర్వహించిన స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు.
  10 సిగ్నేచర్ మద్యం బాటిళ్లు సీజ్ చేసిన అధికారులు.

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

Submitted by sai teja on Thu, 15/09/2022 - 10:25

 
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
  
 అర్హులందరికీ ప్రభుత్వ ఆసరా

 -ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్