బిజెపి సమన్వయ కమిటీ సమావేశం
- రాజగోపాల్ రెడ్డి ని గెలిపించుకోవాలి
- బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు విక్రమ్
సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 5, ప్రజా జ్యోతి: మునుగోడు ఉప ఎన్ని కల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోవాలని బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు జక్కలి విక్రం కోరారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నా డు బిజెపి పార్టీ కొత్త ,పాత నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొత్త పాత నాయకులను ఎలా సమన్వయం చేసుకోవాలో వివరించారు . పార్టీ విధానాలను నూతన నాయకులకు తెలిపారు.