సీఐ రాఘవేంద్రను కలిసిన కడియం యువసేన నాయకులు.
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 ( ప్రజాజ్యోతి ) :- పెయింటింగ్ లో రాష్త్ర స్థాయి అవార్డు పొందిన కడియం యువసేన స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు జీడి ప్రసాద్ తాను పెయింటింగ్ వేసిన సీఐ అల్లె రాఘవేంద్ర ఫోటోను కడియం యువసేన నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సీఐ కి అందజేశారు.