ఘన్ పూర్

సీఐ రాఘవేంద్రను కలిసిన కడియం యువసేన నాయకులు.

Submitted by bosusambashivaraju on Mon, 03/10/2022 - 12:18

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 ( ప్రజాజ్యోతి ) :-  పెయింటింగ్ లో రాష్త్ర స్థాయి అవార్డు పొందిన  కడియం యువసేన స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు జీడి ప్రసాద్ తాను పెయింటింగ్ వేసిన సీఐ అల్లె రాఘవేంద్ర ఫోటోను కడియం యువసేన నాయకుల  ఆధ్వర్యంలో ఆదివారం సీఐ కి అందజేశారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by bosusambashivaraju on Sun, 02/10/2022 - 16:21

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కోసం జీవో నెం.33 జారీ......ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 ( ప్రజజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు

గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛభారత్ చేపట్టిన సర్పంచ్

Submitted by bosusambashivaraju on Sun, 02/10/2022 - 15:45

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 (ప్రజాజ్యోతి ) : - మండలంలోని చాగల్లు గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టేషన్ ఘనపూర్ సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకను ఘనంగా చేపట్టారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ సత్యం, అహింస అను సిద్ధాంతాలను పాటించి దేశ ప్రజలను కలుపుకొని దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు చేసి ఆంగ్లేయుల నుండి దేశానికి స్వాతంత్య్రం సిద్దింపజేశారు.

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ సారంగపాణి

Submitted by bosusambashivaraju on Sat, 01/10/2022 - 18:03

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 01 ( ప్రజాజ్యోతి ) :- ఘనపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో ముసిని యాదగిరి మరణించారు. ఈ విషయం తెలిసి శనివారం జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోగుల సారంగపాణి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు . అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 

ఉచిత మెగా పశు వైద్య శిభిరం ప్రారంభం ..... వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:38

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 30 ( ప్రజాజ్యోతి ) : -  స్టేషన్ ఘనపూర్ మండలం లోని సముద్రాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరమును శుక్రవారం  స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు ప్రారంభించారు.

పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులపై కేసు నమోదు ...సిఐ అల్లె రాఘవేంద్ర

Submitted by bosusambashivaraju on Sat, 01/10/2022 - 12:03

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 30 ( ప్రజాజ్యోతి ) : -   స్టేషన్ ఘనపూర్ బుడిగ జంగాల కాలనీలో  ఒకరి ఇంట్లో కొంత మంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం స్టేషన్ ఘనపూర్ ఎస్సై బండి శ్రావణ్ కుమార్  ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు మంది పేకాట రాయులని పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

సీఎం కెసిఆర్ కు ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే రాజయ్య

Submitted by bosusambashivaraju on Fri, 30/09/2022 - 15:10
  • -స్టేషన్ ఘనపూర్ లో రీనల్ డయాలసిస్ సెంటర్ మంజూరి చేసిన సీఎం 
  • - నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన రినల్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు
  • - గదులు, మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే 

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 30 ( ప్రజాజ్యోతి ) : -    స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి రీనల్ డయాలసిస్ సెంటర్ మంజూరి అయినందున శుక్రవారం  నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రీనల్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయుటకు గదులను, మౌలిక సదుపాయాలను  ఎమ్మెల్యే డాక్టర్ తాటికొం