టేకుమట్ల

పాలనాధి కారి పంతులైన వేల

Submitted by srinivas on Sat, 03/09/2022 - 17:50

టేకుమట్ల (మొగుళ్లపల్లి )సెప్టెంబర్ 02, ప్రజాజ్యోతి ; పాలనా ధి కారి పంతులుగా మారాడు జిల్లా పాలనలో బిజీ బిజీ గా ఉండే కలెక్టర్ పాఠాలు చెపుతూ పిల్లలతో మమేకమైన అరుదైన దృశ్యానికి టేకుమట్ల కస్తూరీ బ గాంధీ బాలికల విద్యాలయం వేదికైంది.మండలకేంద్రంలోని కేజీబివి స్కూల్లో కలెక్టర్ భవేష్ మిశ్రా ఉపాద్యుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోదించారు.