Chityala

ఘనంగా బతుకమ్మ సంబరాలు

Submitted by srinivas on Sat, 01/10/2022 - 12:33

చిట్యాల  సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి) .//మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.  తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి కళాశాల విద్యార్థులు,అధ్యాపకులు  కోలాహలంగా బతుకమ్మను ఆడి అలరించారు. బతుకమ్మ పాటలతో కళాశాల విద్యార్థులు నృత్యాలు చేస్తూ అందరిని మంత్ర ముగ్దులను చేశారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కందికొండ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొనే గొప్పనైన పండుగ బతుకమ్మ అని అన్నారు. ముందు ముందు కళాశాలలో మరెన్నో కార్యక్రమాలు చేయనున్నట్లు వారు తెలిపారు.

కల్యాణ లక్ష్మి చెక్కు అందజేత

Submitted by srinivas on Fri, 30/09/2022 - 14:57

చిట్యాల సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి) ,..//,,మండలంలోని నవాబుపేట  గ్రామానికి  చెందిన ఎండి సేపియా బేగం కు  కళ్యాణ లక్ష్మి చెక్కును స్థానిక సర్పంచి కసిరెడ్డి సాయి సుధా అందించారు.ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సాదరాజు, సర్వోత్తమ్ రెడ్డి,అశోక రెడ్డి,యూత్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు  పాల్గొన్నారు

ఘనంగా కనకదుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు

Submitted by Sathish Kammampati on Fri, 30/09/2022 - 14:19

 12 రకాల ప్రసాదాలతో అన్నపూర్ణ దేవికి నైవేద్యం

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

భక్తిశ్రద్ధలతో దసరా పండగ జరుపుకోవాలి మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Submitted by Sathish Kammampati on Fri, 30/09/2022 - 11:18

చిట్యాల సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి) .//..నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలోచిట్యాల పట్టణ ప్రజలు  3-10-2022 సద్దుల బతుకమ్మ,5-10-2022 రోజున విజయదశమి జరుపుకోవాలని    మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేసారు.మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ దసరా పండుగ ను సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చికిలం మెట్ల అశోక్ పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ చిట్యాల పురపాలిక లో  దసరా పండుగకు  మంచినీళ్ళ ఇ

దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు

Submitted by Sathish Kammampati on Fri, 30/09/2022 - 11:14
  • 108 రకాల ప్రసాదాలతో అమ్మవారికి నివేదన
  • భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం
  •  ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి 

చిట్యాల సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి).//... నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణం లోని కనకదుర్గా అమ్మ వారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అమ్మవారికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యముగా సమర్పించారు.మహిళలు కుంకుమార్చన నిర్వహించారు.అమ్మవారు అన్నపూర్ణా దేవి గా భక్తులకు దర్శనమిచ్చార

ఆడపడుచులకు సారెగా బతుకమ్మ చీరలు పంపిణీ

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 13:21
  • తెలంగాణ సర్కారు లో మహిళలకు సముచిత గౌరవం
  • సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
  • దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకాలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దేశానికే తెలంగాణ ఆదర్శం

చిట్యాల సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి) .////  నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలో ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్, జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్,వైస్ ఎంపిపి మళ్ల అలివెలు రాంరెడ్డి లు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.రాష్ట్రంలో ఆడపడుచులు అందరికీ సారెగా బతుకమ్మ

క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

Submitted by srinivas on Thu, 29/09/2022 - 10:57

 చిట్యాల సెప్టెంబర్ 28,ప్రజాజ్యోతి.//.. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు లక్షెట్టిపేట లోజరిగిన  జోనల్ లెవెల్ క్రీడలలో పాల్గొని  ప్రతిభను కనబరిచినట్లు ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి తెలిపారు. ఖో ఖో, వాలీబాల్,  కబడ్డీ క్రీడలలో ప్రథమ ద్వితీయ బహుమతుల తో పాటు అథ్లెటిక్స్ లో  ప్రథమ బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డి సి ఓ ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి, వైస్ ప్రిన్సిపల్ కె సత్యం, పీఈటీలు లావణ్య, వెన్నెలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు పి. కవిత, కె. జయసుధ, బి. శ్రీలత, పి. దివ్య, ఒ.వాసవి లో పాల్గొన్నారు