చిల్పూర్

సేనర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

Submitted by bosusambashivaraju on Sun, 02/10/2022 - 15:56

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 చిల్పూర్ ( ప్రజాజ్యోతి ) : - మండలంలోని పల్లగుట్ట గ్రామములో చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు సహకారంతో సేనర్జియా గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో ఆదివారం జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి వృద్దులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసారు. అనంతరం సెనర్జీయా గ్రూప్ వారు గ్రామ కార్యదర్శి నరసింహా చారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామ కార్యదర్శి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

Submitted by lenin guduru on Sat, 01/10/2022 - 12:40

చిల్పూర్, సెప్టెంబర్ 30, (ప్రజాజ్యోతి):  తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాల అండగా నిలుస్తున్నారని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం చిల్పూర్ మండలంలోని వెంకటేశ్వర పల్లె, తీగల తండా గ్రామంలో సర్పంచ్ తోకల దివాకర్ రెడ్డి, లక్ష్మీ ఠాగూర్ ల అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి  హాజరై మహిళలకు బతుకమ్మ చీరలు  లబ్ధిదారులకు ఆసర

పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ...జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

Submitted by bosusambashivaraju on Sat, 01/10/2022 - 12:09

చిల్పూర్, సెప్టెంబర్ 30, (ప్రజాజ్యోతి ) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిల్పూర్ మండలంలోని వెంకటేశ్వర పల్లె, తీగల తండా గ్రామంలో సర్పంచ్ తోకల దివాకర్ రెడ్డి, లక్ష్మీ ఠాగూర్ ల అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్

గౌడ సంఘం అధ్యక్షునిగా తాళ్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్

Submitted by bosusambashivaraju on Fri, 30/09/2022 - 14:48

చిల్పూర్, సెప్టెంబర్ 29,ప్రజా జ్యోతి: చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు నూతన కమిటీని ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా గ్రామ గౌడ సంఘం అధ్యక్షునిగా తాళ్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్  ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పూజారి రాజమోహన్ గౌడ్ ,కార్యవర్గ సభ్యులుగా తాళ్ల పెళ్లి సమ్మయ్య గౌడ్,తాళ్లపల్లి మొగిలి గౌడ్, తాళ్లపల్లి రామ్ నారాయణ గౌడ్, గట్టు రవి గౌడ్, మాచర్ల లక్ష్మీనారాయణ గౌడ్, తాళ్లపల్లి క్రాంతి కుమార్ గౌడ్, తాళ్లపల్లి రామ్ చరణ్ గౌడ్  లను ఎన్నుకున్నట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు.

ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను ప్రారంభించిన సర్పంచ్ లింగారెడ్డి

Submitted by lenin guduru on Thu, 29/09/2022 - 10:39

చిల్పూర్, సెప్టెంబర్ 28,(ప్రజా జ్యోతి): చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ రామ ప్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ షాపును చిల్పూర్ మండలం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిన్న పెండ్యాల గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన గ్రామంలోనే ఫ్లెక్సీ, ప్రింటింగ్ షాపును ప్రారంభించడంసంతోషకరమైన విషయమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో   ప్రింటింగ్ షాప్ యజమానితోపాటు మండల రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు ఇళ్లందుల సుదర

పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్...జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

Submitted by bosusambashivaraju on Wed, 28/09/2022 - 12:37

చిల్పూర్, సెప్టెంబర్ 27, (ప్రజాజ్యోతి) :-  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు.

శ్రీపతిపల్లిలో బతుకమ్మ చీరలు, పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజయ్య

Submitted by bosusambashivaraju on Tue, 27/09/2022 - 12:31

చిల్పూర్, సెప్టెంబర్ 26, ప్రజా జ్యోతి:  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అండగా నిలుస్తున్నారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.

పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం: ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Tue, 27/09/2022 - 12:30

చిల్పూర్, సెప్టెంబర్ 26, ప్రజా జ్యోతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తోడుగా నిలుస్తున్నారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగాం జిల్లా 

నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన రాఘవేందర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీపీ

Submitted by bosusambashivaraju on Fri, 23/09/2022 - 14:16

చిల్పూర్, సెప్టెంబర్ 22, ప్రజా జ్యోతి: జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ కి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ రాఘవేందర్ కు చిల్పూరు మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువానుతో సన్మానించి,పూల బొకేను అందించి  శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ రంజిత్ రెడ్డి,నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ గౌడ్, ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు గడ్డమీది వెంకటస్వామి, చిల్పూర్ మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూక్య రమేష్ నాయక్, సీనియర్ నాయకులు మారబోయిన ఎల్లయ్