Kodangal

మాజీ సర్పంచిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి

Submitted by VadlaVijayKumarChari on Mon, 03/10/2022 - 15:43

కొడంగల్, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి)./...కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మధుసూదన్ తండ్రి అనంతయ్య మృతి చెందడంతో మధుసూదన్ ను ఆదివారం రోజు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి పరామర్శించి సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సింగిల్ విండో గోదాం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

Submitted by VadlaVijayKumarChari on Mon, 03/10/2022 - 15:41

కొడంగల్, అక్టోబర్ 3(ప్రజాజ్యోతి)./...కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ నిజాం పాషా కలిసి సింగిల్ విండో గోదాం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక కోటి 84 లక్షల రూపాయలతో ఈ గోదాం తయారు చేస్తున్నామని సందర్భంగా వారన్నారు అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దళిత బంధు వాహనాలను పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల కోసం వారి జీవన ఉపాధి కోసం వాహనాలను ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే చెందుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోట్ల మైపాల్ ముదిరాజ్ ఎంపీపీ విజయ్

మద్దూరు లో ఘనంగా గాంధీ జయంతి

Submitted by VadlaVijayKumarChari on Sun, 02/10/2022 - 12:38

కొడంగల్, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి) ./...కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు మండల కేంద్రంలో ఆదివారం రోజు గ్రామస్తులు పిల్లలతో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయా కాలనీవాసులు పాల్గొని గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని వారన్నారు

గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి జడ్పిటిసి కోట్ల మైపాల్ ముదిరాజ్

Submitted by VadlaVijayKumarChari on Sun, 02/10/2022 - 12:22

కొడంగల్, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి),./// కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం రోజు దౌల్తాబాద్ జడ్పిటిసి కోట్ల మైపాల్ ముదిరాజ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడల్లో నేటి యువత నడవాలని యువకులకు ఆయన పిలుపునిచ్చారు అనంతరం గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఉపసర్పంచిని పరమర్శించిన జడ్పిటిసి కోట్ల మైపాల్

Submitted by VadlaVijayKumarChari on Sat, 01/10/2022 - 13:21

కొడంగల్, అక్టోబర్ 1(ప్రజాజ్యోతి)  ./... కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని గుండె పల్లి ఉపసర్పంచ్ నాగప్ప గౌడుని దౌల్తాబాద్ జడ్పిటిసి కోట్ల మైపాల్ ముదిరాజ్ ప్రమర్శించారు ఉపసర్పంచ్కి గుండె ఆపరేషన్ కావడంతో ఆయన్ని కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో ఫోన్ ద్వారా మాట్లాడించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పిటిసి కోట్ల మైపాల్

Submitted by VadlaVijayKumarChari on Sat, 01/10/2022 - 12:42

కొడంగల్, అక్టోబర్ 1(ప్రజాజ్యోతి) ../...కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని బలంపేట్ గ్రామంలో దౌల్తాబాద్ జడ్పిటిసి కోట్ల మైపాల్ శనివారం రోజు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ మహిళలను తన ఆడపడుచులకు బతుకమ్మ చేస్తున్నారని సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ  సింగిల్ చైర్మన్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఆడ పడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

Submitted by VadlaVijayKumarChari on Thu, 29/09/2022 - 14:14

కొడంగల్, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి)./.,, కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాలు గురువారం రోజు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకుమండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులను  మండల ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి ఏపీఎం గోపాల్, సర్పంచ్ సుభాషిణి రాంరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, విరేశ్,భాస్కర్ రెడ్డ  తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పిటిసి

Submitted by VadlaVijayKumarChari on Thu, 29/09/2022 - 14:11

కొడంగల్, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి) ./...కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండల పరిధిలోని నాగంపల్లి గ్రామంలో బుధవారం రోజు సాయంత్రం మద్దూర్ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు ఈ రకంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి ఎంపీటీసీ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా గుర్రంజాషువా జన్మదిన వేడుకలు

Submitted by VadlaVijayKumarChari on Thu, 29/09/2022 - 14:10

కొడంగల్, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి).//...నవయుగ కవి చక్రవర్తి ప్రముఖ సంఘ సేవకుడు గుర్రం జాషువా జయంతిని కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గి పట్టణం లోని గ్రంథాలయ ఆవరణలో బుధవారం నాడు జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా  తాలూకా బీసీ సంఘం అధ్యక్షులు మన్నె బస్వరాజ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అసమానతలు మూఢనమ్మకాలు మూఢాచారాలు ఇతివృత్తంగా ఎన్నుకొని తన కలం ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన గొప్ప కవి జాషువా అని కొనియాడారు. జాషువా రచనలను నేటి యువత చదువుకొని సమాజ అభివృద్ధి కొరకు పాటుపడిన వలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

పింఛన్లు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్

Submitted by VadlaVijayKumarChari on Wed, 28/09/2022 - 13:29

కొడంగల్  సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి)...//.. కొడంగల్ పట్టణ కేంద్రంలో బుధవారం రోజు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రెండో వార్డ్ కౌన్సిలర్ మధుసూదన్ కొత్తవి పాతవి పెన్షన్లు పంపించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు ఎన్నో మంచి పథకాలు తీసుకువచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారని ఈ సందర్భంగా ఎన్నన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు