మాజీ సర్పంచిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి
కొడంగల్, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి)./...కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మధుసూదన్ తండ్రి అనంతయ్య మృతి చెందడంతో మధుసూదన్ ను ఆదివారం రోజు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి పరామర్శించి సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు