Chandur

ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 17:16
  • మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 చండూర్ సెప్టెంబర్1( ప్రజా జ్యోతి): మునుగోడు నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నిక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక అని మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.బుధవారం చండూర్ మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడి గిరిబాబు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు. మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

Submitted by Sathish Kammampati on Tue, 30/08/2022 - 16:54

  చండూర్ ఆగస్టు 30.( ప్రజా జ్యోతి). రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మునుగోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

 మంగళవారం మండల పరిధిలోని నేర్మట గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు   టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల   అధ్యక్షుడు పెద్ద గోని వెంకన్న ఆధ్వర్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది  .

ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నగేష్ ముదిరాజ్

Submitted by Mdrafiq on Tue, 30/08/2022 - 14:45

చండూర్ ఆగస్టు 30( ప్రజా జ్యోతి)నల్లగొండ జిల్లా:

రాష్ట్రంలోని ముదిరాజులను బిసి డిc నుండి బిసి ఏ లో చేర్చాలని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నగేష్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం చండూర్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలోని ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నారు.మునుగోడు నియోజకవర్గంలోని 6 మండలాలలో ముదిరాజ్ భవనాలను నిర్మించాలన్నారు.