Nakrekal

భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి

Submitted by mahesh yadhav on Fri, 30/09/2022 - 11:58

ప్రజా జ్యోతి జాజిరెడ్డి గూడెం 29సెప్టెంబర్ .//.. భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రోత్సవాలను జరుపుకోవాలని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు అన్నారు. గురువారం జాజిరెడ్డి మండల కేంద్రంలో ని అర్వపల్లి గ్రామంలో కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు .అన్నదానం గొప్పదానమని ఇంత గొప్ప  కార్యక్రమాన్ని నిర్వహించిన కొమరం భీమ్ యూత్ ను అభినందించారు.

కాలేజీ కి బయలుదేరిన సాయికిరణ్ మాయం

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 14:56
  •  పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాలేదంటు సాయి కిరణ్ తోటి విద్యార్థులతో ఆవేదన వ్యక్తం
  •  రూములోనే తన ఆధారాలను వదిలిన సాయికిరణ్ 
  •  సాయికిరణ్ కనబడటం లేదని కుటుంబ సభ్యులు నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు