రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చందు కి స్వాగతం పలికిన అర్.కిషోర్
- జోగులాంబ దేవి ఆలయ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్
( ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 1. అలంపూర్ నియోజకవర్గం లో పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ ని ఆర్.కిషోర్ కార్యాలయం నందు మర్యాదగాపూర్వకంగా పూల బొకే శాలువాతో సన్మానించి స్వాగతం పలకడం జరిగినది. అనంతరం అలంపూర్ చౌరస్తా లో ఉన్న మార్కెట్ యార్డ్ ను పరిశీలించడం జరిగినది.