చిల్పూర్ సెప్టెంబర్ 14, ప్రజా జ్యోతి: ఈనెల 15,16వ తేదీలలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరగనున్న నేషనల్ కాన్ఫరెన్స్ స్మార్ట్ గ్రామపంచాయతీలు, గ్రామీణ వర్గాల సాధికారత అనే అంశంపై జరగనున్న జాతీయ సదస్సుకు జనగాం జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి గ్రామ సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రత్యూష రెడ్డి మాట్లాడుతూ శ్రీపతి పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు సర్పంచులను, ఇద్దరు ఎంపీలను, ఒక జడ్పీ చైర్మన్ ను, ఎంపిక చేయగా అందులో మన జనగామ జిల్లా నుండి జనగాం జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి గ్రామ సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులతోపాటు మండల ,జిల్లా నాయకులు ప్రతినిధులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్