సంస్థాన్ నారాయణపురం ఆగస్టు 29 (ప్రజా జ్యోతి):
సంస్థాన్ నారాయణపురం మండలం నూతన తహసీల్దారుగా శ్రీనివాసరాజు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న రవికుమార్ కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం గుండాల మండలంలో తాసిల్దార్ గా పనిచేస్తున్న శ్రీనివాసరాజు సంస్థాన్ నారాయణపూర్ కు బదిలీ చేస్తూ ఇలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- 1 view