మహ ముత్తారం సెప్టెంబర్30( ప్రజా జ్యోతి)./...మహాముత్తారo మండలo ములుగుపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారంనాడు పోడు భూములకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో బోగ్గులపల్లి మరియు ములుగుపల్లి రైతుల కు పోడు భూముల పై అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమం లో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు,వార్డు సభ్యులు పెద్దల సువర్ణ, కొర్ర ల్ల సమ్మయ్య, పుట్ట పాక వీరాస్వామి, గార్రేపల్లి శ్రీనివాస్, ఆకుదారి రాజయ్య, ఎఫ్ ఆర్ సి కమిటీ అధ్యక్షులు గుంటి సుశీల, తమ్మడి లక్ష్మి, కమిటీ సభ్యులు, మహిళా రైతులు, రైతులు మరియు గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
- 4 views