బజార్ హత్నూర్ సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి)..///..రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను పారదర్శకంగా, రేషన్ షాప్ ల వారిగా పంపిణీ చేయాలని డిఆర్డిఏ డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ బిట్ల గంగన్న, డిపిఎం హేమలత, ఏపీఎం సీసీలను కోరారు. గురువారం బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం సీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూట్ ల వారీగా చీరలు పంపిణీ చేసే బాధ్యతను సీసీలు తీసుకోవాలని అన్నారు. చీరల పంపిణీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఎం మాధవ్, సీసీలు సంజీవ్, ఎం గంగాధర్, సుభద్ర, లక్ష్మయ్య, విజయలక్ష్మి, బి గంగాధర్, శకుంతల, ఆపరేటర్ లు అశోక్, జ్యోతి వర్మ, ఆఫీస్ బాయ్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్