టేకులపల్లి, నవంబర్11, ప్రజాజ్యోతి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం టేకులపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు గా పూనెం స్వామి, కడుదుల వీరన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- 4 views