పాలక వీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి): పాలక వీడు మండలఎంపిడిఓ కార్యాలయంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సంద్భంగా
ఎంపిపి గోపాల్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.దేశానికి స్వాతత్య్రం రావడానికి అయన చేసిన శాంతీయుత పొరటాల గురించి గుర్తుచేసుకున్నారు.కార్యక్రమంలో ఎంపిడిఓ వేంకటచారి,వైస్ ఎంపిపి పిన్నెల్లి ఉపేందర్,పెట్టేతండా సర్పంచ్ మలోతు మోతీలాల్,ఎంపిఓ దయాకర్,కంప్యూటర్ ఆపరేటర్ పిచ్చయ్య,ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 1 view