తెలకపల్లి,సెప్టెంబర్ 23(ప్రజాజ్యోతి): మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువకుడు శ్రీహరి శుక్రవారం తహసిల్దార్ తబితా రాణి కి వినతి పత్రం అందజేశారు చాలాకాలంగా మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఆధార్ కేంద్రం నిర్వహణకు ఆధార్ ధ్రువపత్రం కలిగి ఉన్న తనకు అవకాశం కల్పించాలని శ్రీహరి కోరారు ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తాసిల్దార్ తెలిపారు.
- 1 view