తెలకపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజాజ్యోతి): మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన యువరైతు మామిళ్ళపల్లి రాఘవేందర్ శుక్రవారం తాళ్లపల్లి గ్రామంలో ఉన్న వాగులో పడి గల్లంతయ్యాడు విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి ఎంపీపీ కొమ్ము మధు సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి సర్పంచ్ భాస్కర్ గౌడ్ మాజీ ఎంపీపీ బండ పర్వతాలు తదితరులు గల్లంతైన రైతు రాఘవేందర్ ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
- 1 view