రోడ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్: సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి) ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద నంది గోశాల దగ్గరా జరగిన రోడ్ ప్రమాదంలో మరణించిన ఐజ మండలం గుడిదొడ్డి మహేశ్వర్ రెడ్డీ మరియు ఐజ మున్సిపలటీ టీచర్స్ కాలనీ కి చెందిన చంద్రకళ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు అబ్రహం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పటల్ నందు వారి మృతదేహాలను త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అందచేయాలని అక్కడి వైద్యులను మరియు పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే వెంట మాజీ సింగల్ విండో ఛైర్మెన్ రాముడు సర్పంచ్ హనుమంత్ రెడ్డీ రవి మరియు తదితరులు ఉన్న