గూడూరు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): వెంగంపేట తెరాస గ్రామ పార్టీ నూతన అధ్యక్షులుగా ఆయుర్వేద వైద్యుడు బొడ్డు సూర్యనారాయణ ని తెరాస గ్రామ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈసమావేశంలో గ్రామసర్పంచ్ కట్లభవానివిష్ణు, ఉపసర్పంచ్ బొమ్మగాని దుర్గయ్య గ్రామ పెద్దలు కుందూరు శోభన్ రెడ్డి, ఆదొండా సాయిలు, లింగయ్య,వెంకట్ రెడ్డి, రాఘవరెడ్డిగంధం వెంకన్న,యాదగిరి రాజాలు , గుగులోత్ వెంకన్న,ఆదొండా యకస్వామి, దేశ్య, మోహన్, రమేష్, చిరంజీవి, శ్రీనివాస్, రాజు,బద్దుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
- 1 view