దేవరుప్పుల సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుద్దుల ప్రభాకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.వారి జ్ఞాపకార్ధంగా బుధవారం ప్రభాకర్ కూతుర్లు ప్రణీత, మౌనికలు కామారెడ్డిగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు 50 వేల రూపాయల విలువ గల టేబుల్ మేట్ లను బహుకరించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై.శ్రీలత మరియు ఉపాధ్యాయులు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో దుద్దుల పరుషరాములు, ఓడపెళ్లి రవీందర్, మహ్మద్ గులాం రసూల్, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్