పాలక వీడు,సెప్టెంబర్29(ప్రజా జ్యోతి); పాలకీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామపంచాయతీ రైతు వేదికలో గురువారం రోజు పోడు భూముల దరఖాస్తుల గురించి, ఎఫ్ ఆర్ సి కమిటీ గురించి సూర్యాపేట జిల్లా డిఎఫ్ ఓ సతీష్ చే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకీడు ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో వెంకటాచారి, ఎంపిఓ దయాకర్,ఫారెస్ట్ అధికారులు, మండల రెవెన్యూ ఆఫీస్ సిబ్బంది, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
- 14 views