కల్వకుర్తి సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి
కల్వకుర్తి మండలం కూర్మిద్దా గ్రామానికి చెందిన సంటి కృష్ణయ్యకు గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.నిరుపేద కుటుంబానికి చెందిన కృష్ణయ్య కు ఆ గ్రామస్తుల ద్వారా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు 5,000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు,ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు గణేష్,హసన్,బాలరాజు, శ్రీను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
- 1 view