మావోయిస్టు ప్రభావిత ప్రాంతల్లో ఎస్పి పర్యటన.
పలిమేల మండలంలోనీ ముకునూరు, గేర్రాయిగూడెం, ఇచ్చంపల్లి, నీలంపల్లి, సర్వాయిపేట, కామన్ పల్లి సందర్శించిన ఎస్పీ జె. సురేందర్ రెడ్డి
భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్5 ప్రజాజ్యోతి. గోదావరి నది తీరం, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, సరిహద్దు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమయిన పలిమేల మండలంలో సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి పర్యటించారు.