నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ నందు ఆదివారం కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నేరేడుచర్ల పురపాలక సంఘ ఉద్యోగుల యూనియన్ ఎన్నుకోవటం జరిగినది. యూనియన్ అధ్యక్షుడుగా షేక్ జాని, కార్యదర్శిగా బుర్రి వెంకటేశ్వర్లు ,కోశాధికారిగా కాసాని శ్రీకాంత్ ను ఏకగ్రీవంగాఎన్నుకోవటంజరిగినది.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
- 1 view