పోరాటాల ఫలితమే పోడు భూముల పంపిణీ
- జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్
- తెలంగాణ గిరిజన సంఘం హర్షం
- హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజన సంఘ నాయకులు
హలియా,సెప్టెంబర్13(ప్రజా జ్యోతి): గిరిజన,ప్రజా సంఘాలు,వామపక్షాల సుదీర్ఘ పోరాట ఫలితమే పోడు భూముల పంపిణీ అని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్ అన్నారు.