Wednesday, Feb 25, 2026
మమ్మల్ని సంప్రదించండి
రిపోర్టర్ లాగిన్
ఇ-పేపర్
ప్రత్యక్ష వార్తలు
మమ్మల్ని సంప్రదించండి
Home
తెలంగాణ
ఆదిలాబాద్
ఆసిఫాబాద్
కరీంనగర్
కామారెడ్డి
కొత్తగూడెం
ఖమ్మం
గద్వాల్
జగిత్యాల
జనగామ
నల్గొండ
నాగర్ కర్నూల్
నారాయణపేట
నిజామాబాద్
నిర్మల్
పెద్దపల్లి
భువనగిరి
భూపాలపల్లి
మంచిర్యాల
మహబూబాబాద్
మహబూబ్ నగర్
ములుగు
మెదక్
మేడ్చల్
రంగారెడ్డి
సంగారెడ్డి
సిద్దిపేట
రాజన్న
సూర్యాపేట
హన్మకొండ
వికారాబాద్
వరంగల్
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అనకాపల్లి
అనంతపురం
ఏలూరు
ఒంగోలు
కడప
కర్నూలు
కాకినాడ
గుంటూరు
చిత్తూరు
తిరుపతి
నంద్యాల
నరసరావుపేట
నెల్లూరు
బాపట్ల
మచిలీపట్నం
విజయనగరం
విజయవాడ
విశాఖపట్నం
శ్రీకాకుళం
దేశం
విదేశీ
ఆట
వినోదం
సాంకేతికత
ప్రధాన వార్తలు
బ్రేకింగ్ న్యూస్
రాయరావు చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.!
చేవెళ్ల కమిషనర్ను కలిసిన కౌన్సిలర్లు
గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి
*గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి* - గుడిసెల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి - సిపిఐ ...
భారత్కు గుడ్ న్యూస్.. చెన్నైలో కొత్త పిచ్.. బ్యాటర్లకు పండగే
గోవాలో ఘోర ప్రమాదం.. పర్యాటకుడిని బలితీసుకున్న అద్దె థార్ కారు!
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
ఏడుపు ఆపలేదని... పసిబిడ్డను పొయ్యిలోకి విసిరేసిన కిరాతకురాలు!
ఆపరేషన్ ఆక్టోపస్... డీటెయిల్స్ వెల్లడించిన సజ్జనార్
ది కేరళ స్టోరీ-2'కు సెన్సార్ సెగ: 16 కోతలు.. సగానికి పైగా తగ్గిన ముద్దు సీన్లు!
Home
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
దేశం
విదేశీ
ఆట
వినోదం
సాంకేతికత
ప్రధాన వార్తలు
Search
Home
తెలంగాణ
ఆదిలాబాద్
ఆసిఫాబాద్
కరీంనగర్
కామారెడ్డి
కొత్తగూడెం
ఖమ్మం
గద్వాల్
జగిత్యాల
జనగామ
నల్గొండ
నాగర్ కర్నూల్
నారాయణపేట
నిజామాబాద్
నిర్మల్
పెద్దపల్లి
భువనగిరి
భూపాలపల్లి
మంచిర్యాల
మహబూబాబాద్
మహబూబ్ నగర్
ములుగు
మెదక్
మేడ్చల్
రంగారెడ్డి
సంగారెడ్డి
సిద్దిపేట
రాజన్న
సూర్యాపేట
హన్మకొండ
వికారాబాద్
వరంగల్
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అనకాపల్లి
అనంతపురం
ఏలూరు
ఒంగోలు
కడప
కర్నూలు
కాకినాడ
గుంటూరు
చిత్తూరు
తిరుపతి
నంద్యాల
నరసరావుపేట
నెల్లూరు
బాపట్ల
మచిలీపట్నం
విజయనగరం
విజయవాడ
విశాఖపట్నం
శ్రీకాకుళం
దేశం
విదేశీ
ఆట
వినోదం
సాంకేతికత
ప్రధాన వార్తలు
Follow US
E-Paper
Live TV
రాయరావు చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.!
10 hours ago
చేవెళ్ల కమిషనర్ను కలిసిన కౌన్సిలర్లు
11 hours ago
గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి
13 hours ago
*గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి* – గుడిసెల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి – సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య – కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ధర్నా చేవెళ్ల, ఫిబ్రవరి 23 (ప్రజా జ్యోతి): చేవెళ్ల పట్టణంలోని సర్వే నెంబరు 75 లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ ఇన్చార్జి రామస్వామి అధ్యక్షతన సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా పేదలు సీపీఐ జెండా పట్టుకుని గుడిసెలు వేసుకుని నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇంటి స్థలం సర్టిఫికెట్లు మంజూరు చేసి, కాలనీలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. శంకర్పల్లి మండలంలో గతంలో 500 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించలేదని ఆరోపిస్తూ, అక్కడి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు.మోకిలా పొన్నగుట్ట తండాలో గిరిజన రైతుల భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకుని, వారికి కేటాయించాల్సిన 800 గజాల స్థలాలను ఇవ్వకుండా ఇతరుల పేర్లు ఎంజాయ్మెంట్ సర్వేలో చేర్చడం అన్యాయమని విమర్శించారు. అసలైన గిరిజన రైతుల పేర్లను జాబితాలో చేర్చి హక్కుల ప్రకారం స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది నిరుపేదలు ధర్నాలో పాల్గొని, పేదలకు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్రావు, రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభు, వడ్ల సత్యనారాయణ బాతరాజు నరసింహ, మండల కార్యదర్శులు సత్తిరెడ్డి, కే శ్రీనివాస్ పి సుధీర్ జిల్లా సమితి సభ్యులు మంజుల సుధాకర్ గౌడ్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
13 hours ago
భారత్కు గుడ్ న్యూస్.. చెన్నైలో కొత్త పిచ్.. బ్యాటర్లకు పండగే
17 hours ago
గోవాలో ఘోర ప్రమాదం.. పర్యాటకుడిని బలితీసుకున్న అద్దె థార్ కారు!
17 hours ago
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
17 hours ago
ఏడుపు ఆపలేదని… పసిబిడ్డను పొయ్యిలోకి విసిరేసిన కిరాతకురాలు!
17 hours ago
ఆపరేషన్ ఆక్టోపస్… డీటెయిల్స్ వెల్లడించిన సజ్జనార్
1 day ago
ది కేరళ స్టోరీ-2’కు సెన్సార్ సెగ: 16 కోతలు.. సగానికి పైగా తగ్గిన ముద్దు సీన్లు!
1 day ago
లేటెస్ట్ న్యూస్
రాయరావు చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.!
10 hours ago
చేవెళ్ల కమిషనర్ను కలిసిన కౌన్సిలర్లు
11 hours ago
గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి
13 hours ago
తెలంగాణ
రాయరావు చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.!
10 hours ago
చేవెళ్ల కమిషనర్ను కలిసిన కౌన్సిలర్లు
గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి
*గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి* – గుడిసెల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి – సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య – కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ధర్నా చేవెళ్ల, ఫిబ్రవరి 23 (ప్రజా జ్యోతి): చేవెళ్ల పట్టణంలోని సర్వే నెంబరు 75 లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ ఇన్చార్జి రామస్వామి అధ్యక్షతన సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా పేదలు సీపీఐ జెండా పట్టుకుని గుడిసెలు వేసుకుని నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇంటి స్థలం సర్టిఫికెట్లు మంజూరు చేసి, కాలనీలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. శంకర్పల్లి మండలంలో గతంలో 500 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించలేదని ఆరోపిస్తూ, అక్కడి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు.మోకిలా పొన్నగుట్ట తండాలో గిరిజన రైతుల భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకుని, వారికి కేటాయించాల్సిన 800 గజాల స్థలాలను ఇవ్వకుండా ఇతరుల పేర్లు ఎంజాయ్మెంట్ సర్వేలో చేర్చడం అన్యాయమని విమర్శించారు. అసలైన గిరిజన రైతుల పేర్లను జాబితాలో చేర్చి హక్కుల ప్రకారం స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది నిరుపేదలు ధర్నాలో పాల్గొని, పేదలకు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్రావు, రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభు, వడ్ల సత్యనారాయణ బాతరాజు నరసింహ, మండల కార్యదర్శులు సత్తిరెడ్డి, కే శ్రీనివాస్ పి సుధీర్ జిల్లా సమితి సభ్యులు మంజుల సుధాకర్ గౌడ్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం
4 days ago
శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు
సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు
భక్తులకు అలర్ట్: మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత… కారణం ఇదే
ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత చేరువలో ఉండేవారు: బిల్ గేట్స్
దేశం
గోవాలో ఘోర ప్రమాదం.. పర్యాటకుడిని బలితీసుకున్న అద్దె థార్ కారు!
17 hours ago
ఝార్ఖండ్లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
కుమ్మరికి కోటి రూపాయల జీఎస్టీ నోటీసు.. చూసి షాక్!
హైవేపై మృత్యుఘోష.. ఐదుగురు పోలీసులను బలిగొన్న ప్రమాదం
మరికొన్ని రోజుల్లో పెళ్లి… రౌడీ షీటర్తో వెళ్లిపోయిన లేడీ కానిస్టేబుల్
వ్యాపారం
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
5 days ago
భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల… రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి!
బ్యాంకింగ్ షేర్ల జోరు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్
వెనెజువెలా చమురు కొనేందుకు రిలయన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా
బంగారం, వెండి ధరలు మళ్లీ ఢమాల్
విదేశీ
బాంబ్ సైక్లోన్’ దెబ్బకు అమెరికా విలవిల.. వేల విమానాలు రద్దు.. స్తంభించిన జనజీవనం
2 days ago
90 ఏళ్లలో లేని పన్నుల బాదుడు: అమెరికాకు రూ. 26 లక్షల కోట్ల రాబడి
బలపడిన భారత పాస్పోర్ట్.. 75వ స్థానానికి జంప్
కెనడాలో కాల్పుల కలకలం.. 9 మంది మృతి.. తనను తాను కాల్చుకున్న నిందితుడు
ఇస్లామాబాద్ లో భారీ పేలుడు… 15 మంది మృతి
ఆట
భారత్కు గుడ్ న్యూస్.. చెన్నైలో కొత్త పిచ్.. బ్యాటర్లకు పండగే
17 hours ago
గెలిచేందుకు సరిపోతుందా?… ఇంగ్లండ్కు ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించిన పాక్
టీ20 వరల్డ్ కప్: సెమీస్లో భారత్-పాక్ తలపడితే ముంబైలో మ్యాచ్ లేనట్టే!
టీ20 వరల్డ్ కప్: సూపర్-8లో ఎవరు, ఎవరితో… పూర్తి షెడ్యూల్ ఇదిగో!
వ్యూస్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్
వినోదం
ది కేరళ స్టోరీ-2’కు సెన్సార్ సెగ: 16 కోతలు.. సగానికి పైగా తగ్గిన ముద్దు సీన్లు!
1 day ago
విడాకుల తర్వాత కుంగిపోయా.. నా జీవితంలోకి రాజ్ రావడం నా అదృష్టం: సమంత
2 days ago
హే బల్వంత్’ సినిమా రివ్యూ
6 days ago
యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ కు షాక్.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్
6 days ago
సాంకేతికత
నకిలీ వెబ్సైట్ల మాయాజాలం… సజ్జనార్ నుంచి మరో అలర్ట్
6 days ago
UPI: చెల్లింపుల్లో రారాజు… యూపీఐ
1 week ago
మళ్లీ మొరాయించిన ఎక్స్… ప్రపంచవ్యాప్తంగా యూజర్ల అవస్థలు
1 week ago
365 డేస్ రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్… డీటెయిల్స్
2 weeks ago
Reporter Login
కనెక్ట్ అయి ఉండండి
Facebook
Like
X
Follow
Instagram
Follow
Youtube
Subscribe
24
°C
Hyderabad
clear sky
24
°
_
24
°
45%
2 km/h
Wed
24
°C
Thu
32
°C
Fri
34
°C
Sat
34
°C
Sun
35
°C
ప్రముఖ వార్తలు
వరంగల్
ముఖ్యమంత్రి చొరవతో కృత్రిమ కాళ్ళు.. కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..
ఆట
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
దేశం
ప్రధాన వార్తలు
విదేశీ
వినోదం
వ్యాపారం
సాంకేతికత
TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్లో యుద్ధ వాతావరణం
ఆట
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
దేశం
ప్రధాన వార్తలు
విదేశీ
వినోదం
వ్యాపారం
సాంకేతికత
చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్
ఆట
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
దేశం
ప్రధాన వార్తలు
విదేశీ
వినోదం
వ్యాపారం
సాంకేతికత
CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన
Welcome Back!
Sign in to your account
Username or Email Address
Password
Remember me
Lost your password?