తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 9( ప్రజా జ్యోతి ) తిరుమలగిరి టౌన్ తహశిల్దార్ కార్యాలయం అవరణలో రాష్ట్ర వీఆర్ఏ, జేఏసీ పిలుపు మేరకు నిరవేదిక సమ్మె 47వ రోజు లో భాగంగా వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు రాసిన వినతి పత్రాన్ని సీఎం కేసీఆర్ చిత్రపటానికి అందజేశారు. కేసీఆర్ గతంలో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని చెప్పి ఏండ్లు గడుస్తున్న వాటిని నెరవేర్చకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చిన ప్రకారం పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేస్కేలు ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ సమ్మెలో భాగంగా విఆర్. ఏ సంఘ అధ్యక్షుడు పల్లెర్ల వెంకన్న, ఉపాధ్యక్షుడు ఖమ్మం పార్టీ లక్ష్మయ్య ,ప్రధాన కార్యదర్శి చింతకాయల సత్తయ్య ,వెంకన్న, గణపతి ,సత్తయ్య, క్రాంతి ,దేవయ్య, ఖలీల్, యాదమ్మ, రాములు, ఆగేష్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్