నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్).నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, BJYM, ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ్య నాయక్ గారు పాల్గొన్నారు.అదేవిదంగా ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ దిలీపాచారి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దొడ్ల రాధా రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పొల్ దాస్ రాము,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణా రెడ్డి,టౌన్ అధ్యక్షులు ఎలిమే రాము bjym టౌన్ అధ్యక్షులు సుధీర్ గౌడ్ (చందు ),మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు జాఖీర్ హుస్సేన్, అదేవిధంగా bjym నాయకులు,మహిళా మోర్చా,బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్