అలంపూర్,(ప్రజా జ్యోతి) అక్టోబర్ 2: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా,జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన, మంత్రి నిరంజన్ రెడ్డి కి, ఆర్ కిషోర్ పూల బుకే ఇచ్చి స్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
- 3 views