రేగొండ, అక్టోబర్ 2 (ప్రజాజ్యోతి),..// రేగొండ తెరాస పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొలేపాక బిక్షపతి ఆధ్వర్యంలో బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడిన మహనీయుడు గాంధీజీ అన్నారు.ఈ కార్యక్రమంలో రేగొండ తెరాస పార్టీ మండల అధ్యక్షులు రాజేందర్, ఎంపీపీ లక్ష్మీ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి, పోచంపల్లి ఎంపిటిసి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపిటిసి శంకర్, మండల యూత్ ఉపాధ్యక్షులు ప్రవీణ్, జిల్లా యూత్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, రాజు,నాయకులు గణేష్ రెడ్డి, రామకృష్ణ, భరత్, రాకేష్, రమేష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.
- 11 views