మహ ముత్తారం ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 12: జీలపల్లి లింగపూర్ మధ్యలో చెలిమెల వాగు సరిగా లేనందున ఎప్పుడు వర్షాలు వచ్చిన వాగు పొలాల మీద నుండి వెళ్ళడం వల్ల 100 ల ఎకరాల్లో పంటలు నష్టం జరుగుతుంది దాని వల్ల సన్నకారు రైతులు పంటలు నష్ట పోయి ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు బాధపడుతున్నారు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు దయచేసి ఇకనైనా మ బాధ చూసి అదుకోవాలని జీలపల్లి మరియు లింగాపుర్ రైతులు కోరుతున్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్