వెంకటాపురం (నూగూరు) ./..ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం వీదిలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం లో శుక్రవారం సాయంత్రం మహిళలకు సాముహిక కుంకుమ పూజ కార్యక్రమం అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు. కుంకుమ పూజ లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పూజ కార్యక్రమంఆనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
- 5 views