మునుగోడు సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): మునుగోడు మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన మండల యూత్ కాంగ్రెస్ నాయకులు రామ్, లక్ష్మణ్ గారి తండ్రి గారు మునుగోటి రాములు మరణించడం జరిగింది. వారికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి గారు10000 రూపాయలు ఆర్థిక సాయంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి మాజి కో ఆప్షన్ మెంబర్ ఎండి అన్వర్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్వాయి చెన్నారెడ్డి , ముచ్చపోతుల నరసింహ, పాలకూర మహేష్ ఆరేళ్ల సైదులు ,సులేమాన్ , వ్యాసరాని దినేష్తదితరులు పాల్గొన్నారు
- 2 views