యాదాద్రి ,అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి),.,,,తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గట్టు కిష్టయ్య బాలమణి ట్రస్టు సౌజన్యంతో బతుకమ్మ సంబరాలను టిఆర్ఎస్ యువనేత గట్టు ఫౌండేషన్ చైర్మన్ గట్టు తేజశ్రీ నిఖిల్ బతుకమ్మ సంబరాలు నిర్వహించి మొదటి బహుమతి 5116 రెండవ బహుమతి4116 మూడో బహుమతి 3116 నాలుగో బహుమతి 2116 ఐదో బహుమతి 1 116 ఆరో బహుమతి రూపాయలు1116 పాటలు పాడిన వారికి మొదటి బహుమతి 2116 రెండవ బహుమతి 1116 మూడవ బహుమతి 1116 రూపాయల బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ చాగళ్ల పరమేష్, మండల అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సీతరాజు, ఆకుల దేవయ్య, బోయిని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు
- 2 views