గొర్రె కాపరులకు ప్రభుత్వం చేయూత : డా. బెంజిమెన్
టేక్మాల్ (మెదక్) (ప్రజాజ్యోతి) : గొర్రె కాపరులకు ప్రభుత్వం చేయూత నిస్తుంది అని పశు వైద్యాధికారి డాక్టర్ బెంజిమన్ పేర్కొన్నారు. శనివారం టేక్మాల్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో…
టేక్మాల్ (మెదక్) (ప్రజాజ్యోతి) : గొర్రె కాపరులకు ప్రభుత్వం చేయూత నిస్తుంది అని పశు వైద్యాధికారి డాక్టర్ బెంజిమన్ పేర్కొన్నారు. శనివారం టేక్మాల్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో…
మాడుగుల (రంగారెడ్డి) (ప్రజాజ్యోతి) : పదవులు ఉన్న వారికే పదవులా ? మండల పార్టీ పదవులు లేని వారికి పదవులు ఇవ్వరా .. ? వేరే వారికి…
కడ్తాల్ (రంగారెడ్డి) (ప్రజాజ్యోతి) : మల్టీ సర్వీసెస్ సెంటర్ స్కీం క్రింద టి.ఎస్.కాబ్ ద్వారా ఆమనగల్లు పీ.ఎ.ఏసీ.ఎస్. నుంచి కడ్తాల్ పీ.ఎ.ఏసీ.ఎస్. గోదాము (గిడ్డంగి) నిర్మాణానికి 2…
కడ్తాల్ (రంగారెడ్డి) (ప్రజాజ్యోతి) : ప్రత్యక్ష తరగతులు మొదలు కానున్న దృష్ట్యా, కడ్తల్ మరియు అమనగల్లు మండలాల్లోని పలు ఉన్నత పాఠశాలలను మరియు కెజిబివి లలో సంసిద్ధత…
కడ్తాల్ (రంగారెడ్డి) (ప్రజాజ్యోతి) : కడ్తాల్ మండలంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల, కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అందరినీ చైతన్య పరుస్తూ యాత్ర కొనసాగుతుంది.…
కుల్కచర్ల (వికారాబాద్) (ప్రజాజ్యోతి) : కుల్కచర్ల మండల పరిధిలోని భారతీయ జనతా పార్టీ కుల్కచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జయంతి వేడుకలు…
కుల్కచర్ల (వికారాబాద్) (ప్రజాజ్యోతి) : అయోధ్య రామమందిర నిర్మాణం లో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని మండల రైతు బంధు అధ్యక్షులు కె బి రాజు అన్నారు.…
కుల్కచర్ల (వికారాబాద్) (ప్రజాజ్యోతి) : సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.శనివారం కుల్కచర్ల మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో…
కుల్కచర్ల (వికారాబాద్) (ప్రజాజ్యోతి) : పెళ్లయి సంవత్సరం గడిచినా కల్యాణ లక్ష్మి చెక్కులు అందడం లేదంటూ జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.…
స్టేషన్ ఘణపురం (జనగామ) (ప్రజాజ్యోతి) : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా మండలంలోని శివునిపల్లి గ్రామ బొడ్రాయి వద్ద జయంతి వేడుకలు ఘనంగా…