ఎమ్మెల్యే నోముల భగత్
(త్రిపురారం )సెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాధుని మండపం వద్ద నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం టిఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల సుశీల చంద్రారెడ్డి దంపతులు ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బహుమతులు నరేందర్ మండల ప్రధాన కార్యదర్శి పామూరు వెంకట చారి టిఆర్ఎస్ జిల్లా నాయకులు కామర్ల జానయ్య టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మాధవ ధనలక్ష్మి వెంకటేశ్వర్లు గణేష్ ఉత్సవ కామిటి తదితరులు ఉన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్