గూడూరు సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి) ./....గూడూరు మండలం మండల కేంద్రంలోని దుర్గా బేకరీ వద్ద ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శుక్రవారం రోజున అన్నపూర్ణేశ్వరి అవతారంలో కొలువు తీరినారు. మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు చేసి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రాత్రి వేళలో కోలాటాలు బతుకమ్మ పాటలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో (స్వాములు) హరీష్, వీరన్న రాము స్వాములు ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. తదనంతర వెయ్యి మందికి కూడా మహా అన్నదానం నిర్వహించారు.
- 3 views