గూడూరు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): క్షయ వ్యాధితో బాధపడుతున్న బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం న్యూట్రిషన్ ఫుడ్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ పాల్గొని ఆయన చేతుల మీదుగా మొత్తం 75 మందికి క్షయ వ్యాధితో బాధ పడుతున్నా వారికి ఇవ్వడం జరిగింది,1 కేజీ పప్పు,1 కేజీ ఆయిల్,1 కేజీ పేశర పప్పు, కారం, పసుపు, ఉప్పు ఇవ్వడం జరిగింది, టీ బి ప్రోగ్రాం ఆఫీసర్ మురలిదర్ గ, వైద్య అధికారి డాక్టర్ సాయినాథ్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, నెహ్రూ నాయక్ వైస్ చైర్మన్, వెంకటరెడ్డి ట్రెజరీ, రవిచందర్, వెంకన్న మెంబర్, వైద్య సిబ్బంది లోక్య నాయక్, గణేష్,భాస్కర్ , కృష్ణ,శ్రీనివాస్, ఆశలు తదితరులు పాల్గొన్నారు.
- 4 views