kaనార్కట్ పల్లి. సెప్టెంబర్ 9( ప్రజా జ్యోతి) భారతదేశానికి వన్నె తెచ్చే జాతీయ గీతం జనగణమన నిత్యం నార్కట్ పల్లి లోఆలపించడం గర్వించదగ్గ విషయమని జనగణమన ఉత్సవ సమితి నల్గొండ.అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ , ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రారంభమైన నిత్యం జనగణ ఆలాాపన కార్యక్రమంలో వారు శుక్రవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలంతో సిద్ధించిన స్వాతంత్రాన్ని స్మరించుకుంటూ నిత్యం జనగణమన ఆలపించడం అభినందనీయం అన్నారు.ఈ మహోత్స ర. కార్యక్రమంలో ప్రతిి ఒక్కరూ భాగస్వాములైై జాతీయతను చాటుకోవాలని కోరారు.
నిత్యం జనగణమన గీతాన్ని అమలులో ఎలాంంటి ఆటంకాలు లేకుండా చర్యలుు చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనగణమన కమిటీ నిర్వాహకులు మహమ్మద్ సాదత్ అలీ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు దోసపాటి విష్ణుమూర్తి, దుబ్బాక శ్రీధర్ గూడూరు అంజిరెడ్డి గుండ్రెడ్డి ,లింగారెడ్డి మిలా కిషోర్ ,నరసింహ రమేష్ లతో పాటు నల్లగొండ జనగణమన ఉత్సవ సమితి సభ్యులు.ఉపాధ్యక్షుడు దోసపాటి శ్రీనివాస్కోశాధికారిపోలోజు నాగేంద పోలాజనార్దన్అలుగుబెల్లి ,శ్యామ్ సుందర్ రెడ్డిమేక జైపాల్ రెడ్డి గుంటి రామకృష్ణచర్లపల్లి గణేష్ బై రోజు మహేష్భరద్వాజ్ పాల్గొన్నారు.