ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ గా ఎన్నికైన పైడిపల్లి నీ సన్మానించిన గ్రామ కాంగ్రెస్ కమిటీ
బోనకల్, సెప్టెంబరు 24, ప్రజాజ్యోతి:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన పైడిపల్లి కిషోర్ కుమార్ నీ రావినూతల గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కిషోర్ కుమార్ కి ఘన సన్మానం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కిషోర్ కుమార్ కి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పదవి అప్పగించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.అనంతరం కిషోర్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతను పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసి మండలంలో,జిల్లాలో పార్టి అధివృద్దికి శక్తీ వంచన లేకుండా చేస్తామని అన్నారు. ప్రతీ కార్యకర్త కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో, బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గాలి దుర్గారావు, కర్నాటి కోటి, ప్రేమ్ కుమార్, శాస్త్రి , అలపాటి తిరుపతిరావు,కుటుంబరావు, నల్లమోతు,సత్యనారాయణ, రావినూతల గ్రామ శాఖ అధ్యక్షుడు వి కృష్ణయ్య, చేబ్రోలు వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షులు మైనేని నారాయణ, ఉపాధ్యక్షుడు బంధం సైదులు, గణపవరం వెంకటేశ్వర్లు, ఆవు నూరి సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే జమాలుద్దీన్, లావూరి రాణి, చేబ్రోలు మల్లికార్జున్, మిరియాల నాగేశ్వరరావు, జంగాల నాగరాజు, సోమనబోయిన వెంకటేశ్వర్లు, జోనబోయిన గోవిందు, కొత్తపల్లి రవి, బాబు, తాళ్లూరి డేవిడ్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, మంద రాంబాబు, తాళ్లూరి శ్రీను, తాళ్లూరి గంగరాజు, తుడుం బన్ను, తాళ్లూరి అశోక్ బాబురావు, ఇండ్ల శీను, కొత్తపల్లి బాబు, తదితరులు పాల్గొన్నారు,
- 29 views