నార్కట్ పల్లి సెప్టెంబర్ 18 ( ప్రజా జ్యోతి)//. తెలంగాణ జాతీయ సమైక్యతవజోత్సవాలు లో బాగంగాస్వాతంత్ర్యసమరయోధులకు, తెలంగాణఉద్యమకారులకు, ,కవులకు,కళాకారులకు,జర్నలిస్టులకు,సన్మాన కార్యక్రమము లో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం నకరేకల్ లో నవ తెలంగాణ జర్నలిస్ట్ ఎండి సాదత్ అలి కి సన్మానం జరిగింది. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని ప్రజల పక్షాన కథనాలు రాసి చైతన్య పరిచినందుకు గాను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిసి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శం బయ్య చేతుల మీదుగా సన్మానించారు. సాదత్ అలీ సన్మానం పొందడం పట్ల విద్యావంతులు ఉపాధ్యాయులు, తెలంగాణ ఉద్యమకారులు అభినందనలు తెలియజేశారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్