గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30: జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని గద్వాల పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి తన మాతృమూర్తి జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మధుసూదనా చారి వారికి ఆశీస్సులు అందజేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్ర రెడ్డి శాలువతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు.
- 1 view