మృతురాలి కుటుంబానికి పరామర్శ

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:57
Condolences to the family of the deceased

రేగొండ, సెప్టెంబర్15 ప్రజాజ్యోతి :  రేగొండ మండల  గడిపల్లి గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మీ మరణించగా వారి కుటుంబ సభ్యులను  పరామర్శించి 2000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్,  పిఏసిఎస్ వైస్ ఛైర్మెన్ సామల పాపిరెడ్డి, స్థానిక ఎంపిటిసి మైస సుమలత- భిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి గోగుల అశోక్ రెడ్డి, రైతు మండల అధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి, పత్తి బుచ్చిరెడ్డి, గంగుల రాజిరెడ్డి, మూలగుండ్ల విజేందర్ రెడ్డి, ఏడేల్లి రవీందర్ రెడ్డి, గన్రెడ్డి రాజిరెడ్డి, మోరే మొగిలి  తదితరులు పాల్గొన్నారు.